ఠారెత్తిస్తోన్న పెట్రోల్, డీజిల్ రేట్లు: మళ్లీ పెంపు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం పెరిగాయి. ఇవ్వాళ కూడా వాటి రేట్లను పెంచాయి చమురు సంస్థలు. లీటర్‌ ఒక్కింటికి 35 పైసల మేర వాటి రేట్లను సవరించాయి. లీటర్‌కు 35 పైసల మేర ఇంధన ధరలను పెంచడాన్ని ఈ మధ్యకాలంలో ఆనవాయితీగా పెట్టుకున్నాయి ఆయిల్ కంపెనీలు. ఫలితంగా- మూడురోజులకోసారి ఈ రెండింటిపైనా రూపాయికి పైగా

source https://telugu.oneindia.com/news/india/petrol-and-diesel-prices-hiked-as-35-paise-each-again-on-october-29-2021-check-rates-here-for-your-304985.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!