వ్యాక్సిన్ తీసుకోకుంటే నో రేషన్, నో పింఛన్: ఆ వార్తలు నమ్మొద్దు; తెలంగాణా డీహెచ్ శ్రీనివాస రావు యూటర్న్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోతే లబ్ధిదారులకు ఇచ్చే రేషన్ ను, పింఛన్ ను నిలిపివేస్తామని తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అవుతున్నాయి. అందరు నవంబర్ 1వ తేదీ లోగా వ్యాక్సిన్ తీసుకోవాలని లేకుంటే వ్యాక్సిన్ తీసుకోని కుటుంబాలపై వేటు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మీడియాలో వార్తలు

source https://telugu.oneindia.com/news/telangana/telangana-health-director-uturn-do-not-believe-the-news-no-ration-no-pension-who-are-not-vaccinat-304804.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!