ఆంధ్రప్రదేశ్: కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేలు - దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - ప్రెస్ రివ్యూ

కోవిడ్‌తో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 50వేలు పరిహారంగా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులిచ్చినట్లు 'సాక్షి' వెల్లడించింది. ''మృతిచెందిన వారి భార్యా పిల్లలు లేదా రక్తసంబంధీకులకు ఈ పరిహారం చెల్లిస్తామని సింఘాల్ ప్రకటించారు. ఇప్పటికే దీనిపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. దీనికోసం జిల్లా స్థాయిలో సీడీఏసీ

source https://telugu.oneindia.com/news/india/ap-govt-to-give-rs-50k-for-the-covid-death-families-here-is-how-to-apply-press-review-304849.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!