టీ20 మ్యాచ్ స్కోర్ బోర్డ్‌లాగా దూసుకెళ్తోన్న పెట్రోల్, డీజిల్ రేట్లు: మళ్లీ పెంపు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇవ్వాళ కూడా పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌పై 35 పైసలు పెరిగింది. టీ20 ప్రపంచకప్ కప్ టోర్నమెంట్‌లోని స్కోర్ బోర్డ్‌లాగా పరుగులు తీస్తూనే ఉంది. ఇంధన ధరలు తగ్గుముఖం పడతాయనే ఆశలు ఇక ఏ మాత్రం లేవు. వాటిని వదిలేసుకోవాల్సిందే. ఒక్కరోజు పెంచకపోతే.. వాటి రేట్లను తగ్గించినట్టే అని

source https://telugu.oneindia.com/news/india/petrol-and-diesel-prices-hiked-on-october-28-2021-check-rates-here-for-in-your-city-304911.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!