Telangana: ములుగు జిల్లాలో భీకర ఎన్‌కౌంటర్: పలువురు మావోయిస్టులు మృతి?

ములుగు: తెలంగాణలో మరోసారి భీకర ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. గ్రేహౌండ్స్-మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టులకు పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం అందుతోంది. ఎదురు కాల్పుల్లో ఒక నక్సలైట్ మరణించినట్లు జిల్లా పోలీసు అధికారులు నిర్ధారించారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మావోయిస్టుల

source https://telugu.oneindia.com/news/telangana/telangana-encounter-between-greyhound-and-maoists-at-bijapur-mulugu-number-of-naxal-gunned-down-304729.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!