అరకోటి రైతాంగానికి భరోసా సాయం: రూ.2,190 కోట్లు: ఒక్క క్లిక్‌తో జమ: మూడు పథకాలకు నిధులు

అమరావతి: రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్న రైతుల సంక్షేమానికి ఉద్దేశించిన మూడు పథకాలకు సంబంధించిన నిధులు విడుదల అయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే ఈ నిధులను విడుదల చేశారు. ఆ నిధులను రైతుల బ్యాంకు అకౌంట్లలోకి జమ చేశారు. వాటి విలువ 2,190 కోట్ల రూపాయలు. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్, వైఎస్సార్

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-release-rs-2190-cr-under-ysr-rythu-bharosa-zero-interest-loans-and-yantra-seva-scheme-304796.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!