పీఆర్సీ 3 శాతమా - ఆరు శాతమా : నేడు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం - తేల్చేస్తారా..!!

ఏపీ ఉద్యోగుల్లో ఆసక్తి. ఈ నెలాఖారులోగా పీఆర్సీ పైన క్లారిటీ వస్తుందని ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ..సమయం సమీపంచటంతో ఉద్యోగులంతా ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. పీఆర్సీ..పెండింగ్ డీఏ ల విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజున కీలకమైన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఏం

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-employees-waiting-for-prc-discussions-in-joint-staff-council-meeting-304992.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!