Posts

రాజధాని బిల్లుల రద్దును స్వాగతించిన విపక్షాలు-అమరావతికే కట్టుబడాలన్న రైతులు-రియాక్షన్స్ ఇవే

ఏపీలో మూడు రాజధానుల బిలుల్ని వెనక్కి తీసుకోవాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్షాలు మాత్రం స్వాగతించాయి. మూడు రాజధానుల బిల్లుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై విపక్ష టీడీపీ, బీజేపీతో పాటు అమరావతి జేఏసీ కూడా స్వాగతించాయి. అయితే ప్రభుత్వం ఇకనైనా అమరావతి రాజధానికి కట్టుబడి ఉండాలని సూచిస్తున్నాయి. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-opposition-welcome-repealment-of-three-capitals-demand-ys-jagan-to-confine-for-amaravati-only-306663.html

స్నేహమంటే ఇదేరా.!టీడిపి నుండి వచ్చిన వారందరికి దాదాపు న్యాయం చేసిన కేసీఆర్.!

హైదరాబాద్ : రాజకీయాల్లో సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పెద్దపీఠ వేస్తారు. సమన్యాయం చేయందే ఆయనకు నిద్రపట్టదని చంద్రశేఖర్ రావును లోతుగా గమనించిన వాళ్లకు ఇట్టే అర్థమై పోతుంది. తనతో పాటు ప్రయాణం చేసిన రాజకీయ నాయకులకు ఎంతటి సాయం చేస్తారో, తన పాత స్నేహితులకు కూడా రాజకీయాల్లో అంతే న్యాయం చేస్తారని స్పష్టంగా తెలుస్తోంది. source https://telugu.oneindia.com/news/telangana/kcr-did-almost-justice-to-all-those-who-came-from-tdp-306662.html

Motorola కొత్త ఫోన్ Moto G200 ఇండియా లాంచ్ వివరాలు ! ధర మరియు స్పెసిఫికేషన్లు.

గత వారం, Motorola Moto G200, Moto G71, Moto G51, Moto G41 మరియు Moto G31 వంటి స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. లెనోవా యాజమాన్యంలోని కంపెనీ G71, G51 మరియు G41 ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ఇటీవలి నివేదిక పేర్కొంది. ఇప్పుడు, Moto G200 కూడా దేశంలో విడుదల చేయనున్నట్లు ఒక టిప్‌స్టర్

అమెజాన్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో కొత్త మలుపులు!! పూర్తి వివరాలు ఇవిగో

అమెజాన్ ఇండియా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి 20 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను మధ్యప్రదేశ్ పోలీసులు గత వారం అరెస్టు చేశారు. స్మగ్లర్లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి దక్షిణాసియా మార్కెట్‌లోకి గంజాయిని అక్రమంగా రవాణా చేశారు. తాజా అప్‌డేట్‌లో భాగంగా మధ్యప్రదేశ్ (MP) పోలీసులు దేశంలోని మాదకద్రవ్యాల చట్టం ప్రకారం టాప్ అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్‌లపై

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

దేశవ్యాప్తంగా టమాట ధర మండిపోతుంది. విపరీతంగా పెరిగిన ధరలతో కొనుగోలుదారులకు టమాటా మంట పుట్టిస్తుంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ టమాట ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఒక్క టమాట ధరలు మాత్రమే కాకుండా, కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితులు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అంటూ సామాన్యులు లబోదిబోమనేలా చేస్తున్నాయి. source https://telugu.oneindia.com/news/telangana/tomato-prices-skyrocket-in-ap-and-telangana-people-suffer-from-high-prices-asking-for-subsidy-toma-306661.html

Illegal affair: భార్యను 17 సార్లు కత్తులతో పొడిచి చంపించిన భర్త, కాంట్రాక్టు కిల్లర్స్ తో లక్షలు డీల్!

న్యూఢిల్లీ: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యాపారం చేస్తున్న భర్త దగ్గర కొందరు పని చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు భర్త బయట ఎక్కువగా ఉంటున్నాడు. ఇదే సమయంలో దంపతుల మద్య అక్రమ సంబంధం విషయంలో గొడవలు మొదలైనాయి. రానురాను దంపతుల మద్య అక్రమ సంబంధం source https://telugu.oneindia.com/news/india/illegal-affair-a-woman-was-stabbed-around-17-times-by-killers-hired-by-her-husband-in-new-delhi-306660.html

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని అమరావతి ప్రాంత రైతులు 700 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ వారు ఆందోళన బాట పట్టారు. రాజధాని అమరావతి కోసం తాము భూములను త్యాగం చేశామని, రాష్ట్ర అభివృద్ధి కోసమే తమ భూములను ఇచ్చామని source https://telugu.oneindia.com/news/andhra-pradesh/bandi-sanjay-supports-amaravati-farmers-maha-padayatra-bjp-mark-in-ap-capital-struggle-306658.html

జగన్ సంచలనం- మూడు రాజధానుల బిల్లులు వెనక్కు : హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల విషయంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను ఉప సంహరించుకున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఏపీ హైకోర్టు ధర్మాసంనకు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న కేబినెట్ సమావేశంలోనూ ఇదే నిర్ణయం తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా ప్రధాని మోదీ మూడు రైతు చట్టాలను వెనక్కు source https://telugu.oneindia.com/news/andhra-pradesh/three-capitals-row-ap-cabinet-decides-to-withdraw-three-capitals-bill-306657.html

హై అలెర్ట్: పంజాబ్ లోని పఠాన్ కోట్ ఆర్మీ క్యాంపు వద్ద ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి; చెక్ పోస్టుల వద్ద తనిఖీలు!!

భారత దేశ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి, 24 గంటలు కంటి మీద కునుకు లేకుండా పహారా కాస్తున్నప్పటికీ ఏదో ఒక రకంగా ఉగ్ర మూక భారత భద్రతా దళాలపై దాడులకు ప్రయత్నాలు సాగిస్తోంది. కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే భారతదేశంలోకి అనేక రహస్య మార్గాల ద్వారా చొరబడిన ఉగ్రవాదులను ఏరివేయడానికి భద్రతా బలగాలు నిత్యం source https://telugu.oneindia.com/news/india/high-alert-terrorist-grenade-attack-at-pathankot-army-camp-in-punjab-alert-at-check-posts-306656.html

చంద్రబాబుకు మద్దతుగా రాజీనామాలు-తాజాగా జగన్ సొంత జిల్లాలో మహిళా ఉద్యోగి

ఏపీ అసెంబ్లీ చోటు చేసుకున్న దారుణ ఘటనల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉద్యోగుల్లో మద్దతు పెరుగుతోంది. చంద్రబాబుకు సంఘీభావంగా ఉద్యోగులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. గతంలో ఏపీలో సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో ఇలాంటి ఘటనలు కనిపించగా.. తాజాగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే చంద్రబాబుకు మద్దతుగా ప్రకాశం source https://telugu.oneindia.com/news/andhra-pradesh/dalit-women-employee-resignation-in-support-of-chandrababu-in-cm-jagan-home-land-kadapa-306655.html

Lady yoga teacher: డిన్నర్ కు పిలిచి ప్రియుడి మర్మాంగం కోసేసింది, బెడ్ రూమ్ లో సారీ చెప్పి!

జైపూర్/రాజస్థాన్: యోగా శిక్షణ ఇస్తున్న మహిళ, యువకుడికి పరిచయం అయ్యింది. మహిళలకు వేరుగా, పురుషులకు వేరుగా అక్కడ యోగా శిక్షణ ఇస్తున్నారు. ఇదే సమయంలో యోగా టీచర్, ఆదే ప్రాంతంలో యోగా శిక్షణ ఇస్తున్న యువకుడు స్నేహితులు అయ్యి కలిసిమెలసి తిరిగారు. యెగా క్లాసులు పూర్తి అయిన తరువాత ఇద్దరూ హోటల్ కు వెళ్లి కాలక్షేపం చేసి source https://telugu.oneindia.com/news/india/lady-yoga-teacher-young-yoga-teacher-cut-boyfriends-private-part-in-jaipur-in-rajasthan-306654.html

Airtel ప్లాన్‌ల ధరలు 25% పెరగనున్నాయి!! కొత్త ధరలు ఇవిగో...

భారతదేశంలోని అతిపెద్ద టెలికాం దిగ్గజాలలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ ఇప్పుడు తన యొక్క చాలా ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. టెలికాం ఆపరేటర్ టారిఫ్డ్ వాయిస్ ప్లాన్‌లు, అపరిమిత వాయిస్ ప్లాన్‌లు మరియు డేటా టాప్-అప్‌లతో సహా వివిధ ప్రీపెయిడ్ ప్లాన్‌ల యొక్క ధరలను 25 శాతం వరకు పెంచింది. ఈ ప్లాన్‌ల మీద కొత్త ధరలు

Dish TV యూజర్లకు రూ.500 విలువైన ప్రయోజనాలు ఉచితంగా!! కొద్ది రోజులు మాత్రమే

భారతదేశంలోని అతిపెద్ద డైరెక్ట్-టు-హోమ్ (DTH) సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటైన డిష్ టీవీ తన యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఇప్పుడు రూ.500 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. అయితే ఇది పరిమిత కాలానికి మాత్రమే వర్తించే ఆఫర్. కాబట్టి మీరు డిష్ టీవీ వినియోగదారు అయితే కనుక ఈ ఆఫర్ పొందడానికి మీ అకౌంటును ఇప్పుడే రీఛార్జ్ చేయండి. డిష్

ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ - చంద్రబాబు అంశంపై : సీఎం జగన్ ఏం తేల్చబోతున్నారు..!!

ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు..చంద్రబాబు కన్నీరు..తదనంతరం ప్రభుత్వం పైన విమర్శల సమయంలో ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం జరుగనుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ సమావేశం ఆకస్మికంగా ఏర్పాటు చేయటం రాజకీయ ఉత్కంఠకు కారణమవుతోంది. ఇప్పటికే నాలుగు జిల్లాలు భారీ వర్షాలు..వరదలతో బాగా దెబ్బ తిన్నాయి. అసెంబ్లీకి సమావేశాలకు ఆ జిల్లాలకు చెందిన మంత్రులు..ఇన్ ఛార్జ్ మంత్రులు..ఎమ్మెల్యేలు రావద్దని..సహాయక చర్యలు పర్యవేక్షించాలని సీఎం జగన్ నిర్దేశించారు. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-jagan-calls-for-emergency-cabinet-meet-will-it-be-chandrababu-topic-or-other-agenda-306653.html

రంజుగా యూపీ పోరు-బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందా ? సెమీఫైనల్స్ పై దేశవ్యాప్త ఆసక్తి

దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలు ఓ ఎత్తయితే యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు అక్కడి రాజకీయ పార్టీలతో పాటు దేశంలోని ఇతర పార్టీలకు కూడా ఓ ఎత్తుగా మారుతుంటాయి. దీనికి ప్రధాన కారణం అక్కడ భారీ సంఖ్యలో ఉన్న అసెంబ్లీ స్ధానాలే. ఇందులో ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ ఎప్పుడూ ఉంటుంది. దీనికి తోడు ఈసారి బీజేపీ source https://telugu.oneindia.com/news/india/will-bjp-retain-power-in-most-awaited-semi-final-battle-uttar-pradesh-elections-key-equations-306652.html

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనుక- దీదీతో కలిసి ముందుకు : జగన్ కలిసొస్తారా - అసలు లక్ష్యం అదే ..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ చేరారు. ఆయన మూడు..నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ మంత్రులతో ఒకటి, రెండు రోజుల్లో కేసీఆర్‌ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన మోదీ అపాయింట్‌మెంట్‌ కోరినట్లు సమాచారం. కేసీఆర్‌ సతీమణి శోభకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు source https://telugu.oneindia.com/news/telangana/telangana-cm-kcr-to-meet-his-bengal-counterpart-mamata-banerjee-in-delhi-know-the-complete-agenda-306651.html

Junior NTRను టార్గెట్ చేసిన టీడీపీ : నాని..వంశీని ఏమనరా -ట్రాప్ లో చిక్కారా : పక్కా స్కెచ్..!!

టీడీపీ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు టార్గెట్ అయ్యారు, చంద్రబాబు..భువనేశ్వరి పేరు ఆయన ఎందుకు ప్రస్తావించలేదు. కొడాలి నాని..వల్లభనేని వంశీని ఎందుకు ఏమీ అనలేదు. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ తో పాటుగా కామన్ పబ్లిక్ లోనూ మొదలైన చర్చ ఇది. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు..మీడియా ముందు చంద్రబాబు కన్నీరు అంశంతో ఒక్క సారిగా ఏపీ రాజకీయాల్లో సడన్ ఛేంజ్ కనిపించింది. చంద్రబాబు కన్నీరు పెట్టటం చూసిన పలువురు స్పందించారు. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/junior-ntr-being-targetted-by-tdp-leaders-here-is-why-306649.html

వివేకా హత్య కేసులో మరో మలుపు : అల్లుడితో గొడవలు - హత్య వెనుకా : సీబీఐకి భరత్ లేఖ..!!

మాజీ మంత్రి..సీఎం జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికే సీబీఐ ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా చార్జిషీట్‌లో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, దస్తగిరిలను నిందితులుగా పేర్కొనగా.. నాలుగు రోజుల కిందట దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని అరెస్టు చేసింది. ఇక, ఇప్పుడు వివేకా హత్య source https://telugu.oneindia.com/news/andhra-pradesh/bharat-yadav-brings-new-issues-to-the-screen-in-ys-viveka-murder-case-306647.html

ఆ మంత్రిని తొలిగించాలి -కనీస మద్దతు ధరకు చట్టబద్ధత : ప్రధానికి ఆరు డిమాండ్లతో రైతుల లేఖ..!!

కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రధాని ప్రకటించినా రైతులు వెనక్కు తగ్గటం లేదు. చట్టాలు పూర్తిగా రద్దయ్యే వరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. ఉద్యమం ప్రారంభించి ఏడాది అవుతున్న సందర్బంగా రైతు సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించారు. ఇదే సమయంలో ప్రధానికి ఆరు డిమాండ్లతో బహిరంగ లేఖ రాసారు. ‘సంయుక్త source https://telugu.oneindia.com/news/india/farmers-open-letter-to-pm-modi-with-six-demands-the-minister-should-be-removed-and-the-msp-should-b-306646.html

దూషణల వీడియోలు బయట పెట్టండి - నిందారోపణలు చేసారు : స్పీకర్ కు టీడీపీ లేఖ..!!

ఏపీ శాసనసభలో ఈ నెల 19న చోటు చేసుకున్న పరిణామాల పైన ఆడియో..వీడియోలను బయట పెట్టాలని టీడీపీ డిమాండ్ చేసింది. 19న జరిగిన చర్చకు సంబంధించిన ఆడియో, వీడియోలను ఎలాంటి ఎడిటింగ్‌ లేకుండా ప్రజల ముందు పెట్టాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ స్పీకర్ కు లేఖ రాసారు. ఆ రోజు జరిగిన వ్యవహారాలను సభాపతిగా మీకున్న source https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-demanded-to-release-of-of-audio-and-video-on-the-developments-that-took-place-in-the-assembly-306644.html