Posts

హుజురాబాద్ ఉప ఎన్నికల పోరు: టెన్షన్ లో ఈటల; టీఆర్ఎస్ నేతల్లోనూ ఆందోళన; ఏం జరుగుతుందంటే

హుజురాబాద్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. హుజురాబాద్ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 30వ తేదీన జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రలోభాల పర్వానికి తెరతీశాయి. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ వందల కోట్ల రూపాయలను ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి ఖర్చు చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. టిఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కోవడానికి బిజెపి కూడా ఓటర్లను ప్రలోభ పెట్టడం మొదలు source https://telugu.oneindia.com/news/telangana/huzurabad-by-poll-etela-rajender-in-tension-concern-among-trs-as-well-304724.html

మరో వివాదంలో పట్టాభి- జగన్ సర్కార్ తాజా ప్లాన్-ఈసారి పిత్తబరిగెలతో-అందుకే అజ్ఞాతంలోకి ?

సీఎం జగన్, డీజీపీ గౌతం సవాంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో కేసులు ఎదుర్కొంటున్న టీడీపీ నేత పట్టాభికి తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బలమైన ఆరోపణలు ఉన్నప్పటికీ పోలీసుల వ్యవహారశైలి కారణంగానే ఆయనకు బెయిల్ లభించిందన్న విమర్శలు వచ్చాయి. అయితే ఈ కేసుల్లో విడుదలైన ఆయనపై మరో కేసు బనాయించేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమవుతోంది. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/jagan-regime-plan-new-cases-against-pithabarigela-remarks-behind-tdp-leader-pattabhis-hideout-304723.html

WhatsApp పేమెంట్ ఫీచర్‌లో సరికొత్త అప్‌డేట్!!

ప్రపంచవ్యాప్తంగా అధిక మంది ఉపయోగిస్తున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇటీవల భారతదేశంలో పేమెంట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు దాని కోసం కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పేమెంట్లను పంపడానికి మరియు స్వీకరించడానికి యాప్ సామర్థ్యాన్ని ఉపయోగించుకునే దిశగా కంపెనీ తన వినియోగదారులను నెట్టాలని భావిస్తోంది. అలాంటి ఒక

బద్వేలు ఓటర్లకు సీఎం జగన్ లేఖలు - ప్రతీ ఇంటికీ పేరు పేరునా : మీ దగ్గరికి వద్దామనుకున్నా..కానీ..!!

ఉప ఎన్నిక జరగనున్న బద్వేలు ఓటర్లకు ముఖ్యమంత్రి జగన్ లేఖలు రాసారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేలులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ..జనసేన పోటీ చేయటం లేదు. ఇక, ఈ నెల source https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-jagan-letters-to-every-voter-in-badvel-to-vote-for-dasari-sudha-in-by-poll-304721.html

గులాబీ పండుగ - 7 అంశాలపై తీర్మానాలు : 6 వేల ప్రతినిదులు హాజరు..కేసీఆర్ కీలక ప్రసంగం..!!

రెండు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర సమితి ప్లనరీకి అంతా సిద్దమైంది. గులాబీ పండుగ లా హైదరాబాద్ నగరం మొత్తం స్వాగత తోరణాలతో గులాబీమయమైంది. ప్లీనరీని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మాదాపూర్‌ హెటెక్స్‌లో జరిగే ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఆరు వేల మంది ప్రతినిధులను ఆహ్వానించారు. పార్టీ స్థాపించి రెండు దశాబ్దాలు source https://telugu.oneindia.com/news/telangana/cm-kcr-key-sppech-on-trs-two-decades-journey-and-future-plans-304719.html

రోహిత్ శర్మపై వేటు వేస్తారా?: పాకిస్తాన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కోహ్లీ రియాక్షన్ ఇదీ..!

అబుధాబి: యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన భారత్-పాకిస్తాన్ మధ్య టీ20 మ్యాచ్ ముగిసింది. చేదు ఫలితాన్ని ఇచ్చింది. టీమిండియా అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోవడానికి ఇష్టపడని రిజల్ట్ ఇది. చిరకాల ప్రత్యర్థి, దాయాది జట్టు.. ఏకపక్షంగా భారత్‌పై విజయం సాధించింది. తన చిరకాల కోరికను ఘనంగా నెరవేర్చుకుంది. ప్రపంచకప్ టోర్నమెంట్లల్లో భారత జట్టుపై విజయఢంకా మోగించింది. దశాబ్దాలుగా వెంటాడుతూ వస్తోన్న పరాజయానికి అడ్డుకట్ట వేసింది. source https://telugu.oneindia.com/news/if-you-want-controversy-tell-me-before-so-i-can-answer-accordingly-kohli-reply-on-journalists-ques-304718.html

సీఎం జగన్ కు కేంద్రం షాక్ - పోలవరం పై తేల్చేసారు : ముఖ్యమంత్రి సమర్ధతకు పరీక్షగా..!!

కేంద్రంతో సఖ్యతగా ఉంటూ..వారికి అవసరమైన ప్రతీ సందర్బంలోనూ మద్దతిస్తున్నా.. వైసీపీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో మాత్రం సహకారం అందటం లేదు. పోలవరం సవరించిన అంచనాల కోసం సీఎం జగన్ తో సహా రాష్ట్ర ప్రతినిధులు..అధికారులు రెండున్నారేళ్లుగా కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతీ సందర్బంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్పటికి చూస్తాం..చేస్తాం source https://telugu.oneindia.com/news/andhra-pradesh/the-central-govt-on-polavaram-funds-has-given-a-shock-to-the-jagan-government-304716.html