మరో వివాదంలో పట్టాభి- జగన్ సర్కార్ తాజా ప్లాన్-ఈసారి పిత్తబరిగెలతో-అందుకే అజ్ఞాతంలోకి ?

సీఎం జగన్, డీజీపీ గౌతం సవాంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో కేసులు ఎదుర్కొంటున్న టీడీపీ నేత పట్టాభికి తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బలమైన ఆరోపణలు ఉన్నప్పటికీ పోలీసుల వ్యవహారశైలి కారణంగానే ఆయనకు బెయిల్ లభించిందన్న విమర్శలు వచ్చాయి. అయితే ఈ కేసుల్లో విడుదలైన ఆయనపై మరో కేసు బనాయించేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమవుతోంది.

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/jagan-regime-plan-new-cases-against-pithabarigela-remarks-behind-tdp-leader-pattabhis-hideout-304723.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!