Posts

రాజధాని బిల్లుల రద్దును స్వాగతించిన విపక్షాలు-అమరావతికే కట్టుబడాలన్న రైతులు-రియాక్షన్స్ ఇవే

ఏపీలో మూడు రాజధానుల బిలుల్ని వెనక్కి తీసుకోవాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్షాలు మాత్రం స్వాగతించాయి. మూడు రాజధానుల బిల్లుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై విపక్ష టీడీపీ, బీజేపీతో పాటు అమరావతి జేఏసీ కూడా స్వాగతించాయి. అయితే ప్రభుత్వం ఇకనైనా అమరావతి రాజధానికి కట్టుబడి ఉండాలని సూచిస్తున్నాయి. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-opposition-welcome-repealment-of-three-capitals-demand-ys-jagan-to-confine-for-amaravati-only-306663.html

స్నేహమంటే ఇదేరా.!టీడిపి నుండి వచ్చిన వారందరికి దాదాపు న్యాయం చేసిన కేసీఆర్.!

హైదరాబాద్ : రాజకీయాల్లో సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పెద్దపీఠ వేస్తారు. సమన్యాయం చేయందే ఆయనకు నిద్రపట్టదని చంద్రశేఖర్ రావును లోతుగా గమనించిన వాళ్లకు ఇట్టే అర్థమై పోతుంది. తనతో పాటు ప్రయాణం చేసిన రాజకీయ నాయకులకు ఎంతటి సాయం చేస్తారో, తన పాత స్నేహితులకు కూడా రాజకీయాల్లో అంతే న్యాయం చేస్తారని స్పష్టంగా తెలుస్తోంది. source https://telugu.oneindia.com/news/telangana/kcr-did-almost-justice-to-all-those-who-came-from-tdp-306662.html

Motorola కొత్త ఫోన్ Moto G200 ఇండియా లాంచ్ వివరాలు ! ధర మరియు స్పెసిఫికేషన్లు.

గత వారం, Motorola Moto G200, Moto G71, Moto G51, Moto G41 మరియు Moto G31 వంటి స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. లెనోవా యాజమాన్యంలోని కంపెనీ G71, G51 మరియు G41 ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ఇటీవలి నివేదిక పేర్కొంది. ఇప్పుడు, Moto G200 కూడా దేశంలో విడుదల చేయనున్నట్లు ఒక టిప్‌స్టర్

అమెజాన్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో కొత్త మలుపులు!! పూర్తి వివరాలు ఇవిగో

అమెజాన్ ఇండియా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి 20 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను మధ్యప్రదేశ్ పోలీసులు గత వారం అరెస్టు చేశారు. స్మగ్లర్లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి దక్షిణాసియా మార్కెట్‌లోకి గంజాయిని అక్రమంగా రవాణా చేశారు. తాజా అప్‌డేట్‌లో భాగంగా మధ్యప్రదేశ్ (MP) పోలీసులు దేశంలోని మాదకద్రవ్యాల చట్టం ప్రకారం టాప్ అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్‌లపై

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

దేశవ్యాప్తంగా టమాట ధర మండిపోతుంది. విపరీతంగా పెరిగిన ధరలతో కొనుగోలుదారులకు టమాటా మంట పుట్టిస్తుంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ టమాట ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఒక్క టమాట ధరలు మాత్రమే కాకుండా, కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితులు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అంటూ సామాన్యులు లబోదిబోమనేలా చేస్తున్నాయి. source https://telugu.oneindia.com/news/telangana/tomato-prices-skyrocket-in-ap-and-telangana-people-suffer-from-high-prices-asking-for-subsidy-toma-306661.html

Illegal affair: భార్యను 17 సార్లు కత్తులతో పొడిచి చంపించిన భర్త, కాంట్రాక్టు కిల్లర్స్ తో లక్షలు డీల్!

న్యూఢిల్లీ: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యాపారం చేస్తున్న భర్త దగ్గర కొందరు పని చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు భర్త బయట ఎక్కువగా ఉంటున్నాడు. ఇదే సమయంలో దంపతుల మద్య అక్రమ సంబంధం విషయంలో గొడవలు మొదలైనాయి. రానురాను దంపతుల మద్య అక్రమ సంబంధం source https://telugu.oneindia.com/news/india/illegal-affair-a-woman-was-stabbed-around-17-times-by-killers-hired-by-her-husband-in-new-delhi-306660.html

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని అమరావతి ప్రాంత రైతులు 700 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ వారు ఆందోళన బాట పట్టారు. రాజధాని అమరావతి కోసం తాము భూములను త్యాగం చేశామని, రాష్ట్ర అభివృద్ధి కోసమే తమ భూములను ఇచ్చామని source https://telugu.oneindia.com/news/andhra-pradesh/bandi-sanjay-supports-amaravati-farmers-maha-padayatra-bjp-mark-in-ap-capital-struggle-306658.html