కృష్ణాజిల్లాలో పెను విషాదం: కృష్ణమ్మలో ముగ్గురు యువకులు గల్లంతు

విజయవాడ: కృష్ణాజిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కార్తీక సోమవారం నాడు నదీ స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు జలసమాధి అయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మరొకరి మృతదేహం కోసం గాలిస్తున్నారు. దీనికోసం గజ ఈతగాళ్ల సహాయాన్ని తీసుకున్నారు. ముగ్గురు యువకులు 20 నుంచి 23 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారే కావడం

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/andhra-pradesh-two-people-drowned-one-missing-in-krishna-river-at-thotlavalluru-306146.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!