పెనుకొండలో ఉద్రిక్తత: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీకే మధ్య వాగ్వివాదం

అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా మిగిలిపోయిన 12 మున్సిపాలిటీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఈ ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఆ తరువాత కూడా క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు అధికారులు. బుధవారం ఓట్లను లెక్కిస్తారు. ఈ 12 మున్సిపాలిటీల జాబితలో కుప్పం కూడా

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/anantapur-tension-prevails-at-penukonda-nagara-panchayat-during-the-polling-306141.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!