Posts

చంద్రబాబుకు మద్దతుగా రాజీనామాలు-తాజాగా జగన్ సొంత జిల్లాలో మహిళా ఉద్యోగి

ఏపీ అసెంబ్లీ చోటు చేసుకున్న దారుణ ఘటనల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉద్యోగుల్లో మద్దతు పెరుగుతోంది. చంద్రబాబుకు సంఘీభావంగా ఉద్యోగులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. గతంలో ఏపీలో సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో ఇలాంటి ఘటనలు కనిపించగా.. తాజాగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే చంద్రబాబుకు మద్దతుగా ప్రకాశం source https://telugu.oneindia.com/news/andhra-pradesh/dalit-women-employee-resignation-in-support-of-chandrababu-in-cm-jagan-home-land-kadapa-306655.html

Lady yoga teacher: డిన్నర్ కు పిలిచి ప్రియుడి మర్మాంగం కోసేసింది, బెడ్ రూమ్ లో సారీ చెప్పి!

జైపూర్/రాజస్థాన్: యోగా శిక్షణ ఇస్తున్న మహిళ, యువకుడికి పరిచయం అయ్యింది. మహిళలకు వేరుగా, పురుషులకు వేరుగా అక్కడ యోగా శిక్షణ ఇస్తున్నారు. ఇదే సమయంలో యోగా టీచర్, ఆదే ప్రాంతంలో యోగా శిక్షణ ఇస్తున్న యువకుడు స్నేహితులు అయ్యి కలిసిమెలసి తిరిగారు. యెగా క్లాసులు పూర్తి అయిన తరువాత ఇద్దరూ హోటల్ కు వెళ్లి కాలక్షేపం చేసి source https://telugu.oneindia.com/news/india/lady-yoga-teacher-young-yoga-teacher-cut-boyfriends-private-part-in-jaipur-in-rajasthan-306654.html

Airtel ప్లాన్‌ల ధరలు 25% పెరగనున్నాయి!! కొత్త ధరలు ఇవిగో...

భారతదేశంలోని అతిపెద్ద టెలికాం దిగ్గజాలలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ ఇప్పుడు తన యొక్క చాలా ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. టెలికాం ఆపరేటర్ టారిఫ్డ్ వాయిస్ ప్లాన్‌లు, అపరిమిత వాయిస్ ప్లాన్‌లు మరియు డేటా టాప్-అప్‌లతో సహా వివిధ ప్రీపెయిడ్ ప్లాన్‌ల యొక్క ధరలను 25 శాతం వరకు పెంచింది. ఈ ప్లాన్‌ల మీద కొత్త ధరలు

Dish TV యూజర్లకు రూ.500 విలువైన ప్రయోజనాలు ఉచితంగా!! కొద్ది రోజులు మాత్రమే

భారతదేశంలోని అతిపెద్ద డైరెక్ట్-టు-హోమ్ (DTH) సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటైన డిష్ టీవీ తన యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఇప్పుడు రూ.500 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. అయితే ఇది పరిమిత కాలానికి మాత్రమే వర్తించే ఆఫర్. కాబట్టి మీరు డిష్ టీవీ వినియోగదారు అయితే కనుక ఈ ఆఫర్ పొందడానికి మీ అకౌంటును ఇప్పుడే రీఛార్జ్ చేయండి. డిష్

ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ - చంద్రబాబు అంశంపై : సీఎం జగన్ ఏం తేల్చబోతున్నారు..!!

ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు..చంద్రబాబు కన్నీరు..తదనంతరం ప్రభుత్వం పైన విమర్శల సమయంలో ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం జరుగనుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ సమావేశం ఆకస్మికంగా ఏర్పాటు చేయటం రాజకీయ ఉత్కంఠకు కారణమవుతోంది. ఇప్పటికే నాలుగు జిల్లాలు భారీ వర్షాలు..వరదలతో బాగా దెబ్బ తిన్నాయి. అసెంబ్లీకి సమావేశాలకు ఆ జిల్లాలకు చెందిన మంత్రులు..ఇన్ ఛార్జ్ మంత్రులు..ఎమ్మెల్యేలు రావద్దని..సహాయక చర్యలు పర్యవేక్షించాలని సీఎం జగన్ నిర్దేశించారు. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-jagan-calls-for-emergency-cabinet-meet-will-it-be-chandrababu-topic-or-other-agenda-306653.html

రంజుగా యూపీ పోరు-బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందా ? సెమీఫైనల్స్ పై దేశవ్యాప్త ఆసక్తి

దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలు ఓ ఎత్తయితే యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు అక్కడి రాజకీయ పార్టీలతో పాటు దేశంలోని ఇతర పార్టీలకు కూడా ఓ ఎత్తుగా మారుతుంటాయి. దీనికి ప్రధాన కారణం అక్కడ భారీ సంఖ్యలో ఉన్న అసెంబ్లీ స్ధానాలే. ఇందులో ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ ఎప్పుడూ ఉంటుంది. దీనికి తోడు ఈసారి బీజేపీ source https://telugu.oneindia.com/news/india/will-bjp-retain-power-in-most-awaited-semi-final-battle-uttar-pradesh-elections-key-equations-306652.html

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనుక- దీదీతో కలిసి ముందుకు : జగన్ కలిసొస్తారా - అసలు లక్ష్యం అదే ..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ చేరారు. ఆయన మూడు..నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ మంత్రులతో ఒకటి, రెండు రోజుల్లో కేసీఆర్‌ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన మోదీ అపాయింట్‌మెంట్‌ కోరినట్లు సమాచారం. కేసీఆర్‌ సతీమణి శోభకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు source https://telugu.oneindia.com/news/telangana/telangana-cm-kcr-to-meet-his-bengal-counterpart-mamata-banerjee-in-delhi-know-the-complete-agenda-306651.html