Posts

కృష్ణాజిల్లాలో పెను విషాదం: కృష్ణమ్మలో ముగ్గురు యువకులు గల్లంతు

విజయవాడ: కృష్ణాజిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కార్తీక సోమవారం నాడు నదీ స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు జలసమాధి అయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మరొకరి మృతదేహం కోసం గాలిస్తున్నారు. దీనికోసం గజ ఈతగాళ్ల సహాయాన్ని తీసుకున్నారు. ముగ్గురు యువకులు 20 నుంచి 23 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారే కావడం source https://telugu.oneindia.com/news/andhra-pradesh/andhra-pradesh-two-people-drowned-one-missing-in-krishna-river-at-thotlavalluru-306146.html

దక్షిణాది సదస్సుకు కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదు.?ఆ కారణం చేతనైతే ప్రజలు క్షమించరన్న పొన్నాల.!

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సమస్యలపై సమీక్షలు చేయడంతో పాటు, స్థానికంగా ఉన్న ప్రత్యేక పరిస్థితులను కేంద్రానికి నివేధించడంలో దక్షిణ భారత సదస్సు ఒక ప్రత్యేక వేదికగా పరిణమిస్తుంది. సమస్యల నివేదనకు ఇంతకంటే మరో గొప్ప వేదిక దొరుకుతుందా అని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ సమావేశానికి source https://telugu.oneindia.com/news/telangana/why-did-kcr-not-attend-the-southern-conference-ponnala-straight-question-to-kcr-306145.html

యూపీలో కాంగ్రెస్ ఒంటరి పోరే- 403 సీట్లలోనూ పోటీ-ప్రియాంక గాంధీ ప్రకటన

2024లో సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరిగే ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఈ మేరకు 403 అసెంబ్లీ సీట్లలోనూ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుదని యూపీ కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా ఉన్న ప్రియాంక గాంధీ source https://telugu.oneindia.com/news/india/congress-to-contest-alone-in-all-403-seats-in-net-year-uttar-pradesh-polls-306143.html

BSNL ఫ్యాన్సీ నంబర్ కోసం ఏకంగా రూ.2.4 లక్షలు ఖర్చు చేసారు!! ప్రత్యేకత ఏమిటో

భారత ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే ఏకైక టెల్కో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశంలో అత్యంత ఆకర్షణీయమైన టెలికాం ఆపరేటర్ కాకపోవచ్చు కానీ దాని VIP లేదా ఫ్యాన్సీ నంబర్‌లు మాత్రం భారతదేశంలోని పౌరులలో చాలా ఆసక్తిని కలిగి ఉన్నాయి. VIP లేదా ఫ్యాన్సీ నంబర్‌లు నిజంగా ఎలాంటి అదనపు ప్రయోజనాలతో రావు. కానీ వాటిని

రాజధానుల విచారణలో ట్విస్టులు-ఇద్దరు జడ్డీల్ని తప్పించాలన్న జగన్ సర్కార్ -సీజే తిరస్కారం

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వందకు పైగా పిటిషన్లపై విచారణు హైకోర్టు ఇవాళ మరోసారి ప్రారంభించింది. గతంలో రెండుసార్లు విచారణ ప్రారంభమై మధ్యలో ఆగిపోగా.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హైకోర్టు విచారణ ప్రారంభించింది. అంతే కాదు ఈ విచారణలో తొలిరోజే భారీ ట్విస్టులు చోటు చేసుకున్నాయి. విచారణలో భాగంగా source https://telugu.oneindia.com/news/andhra-pradesh/in-another-big-twist-jagan-government-urges-high-court-cj-to-put-a-side-two-judges-in-3-capitals-ca-306142.html

పెనుకొండలో ఉద్రిక్తత: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీకే మధ్య వాగ్వివాదం

అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా మిగిలిపోయిన 12 మున్సిపాలిటీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఈ ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఆ తరువాత కూడా క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు అధికారులు. బుధవారం ఓట్లను లెక్కిస్తారు. ఈ 12 మున్సిపాలిటీల జాబితలో కుప్పం కూడా source https://telugu.oneindia.com/news/andhra-pradesh/anantapur-tension-prevails-at-penukonda-nagara-panchayat-during-the-polling-306141.html

అమ్మపై ఓ కూతురి ప్రేమ.. మరణించిన తల్లిని తండ్రి వద్దకు చేర్చి; నాన్నకు ఊహించని కానుక !!

ఆ తల్లి కుటుంబాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దింది. పిల్లలను ఉన్నతంగా పెంచింది. బిడ్డల అభ్యున్నతి కోసం సర్వం త్యాగం చేసింది. కష్టసుఖాల్లో భర్తకు తోడు నీడగా నిలిచింది. ఆ కుటుంబానికి అన్ని విషయాల్లోనూ తానే అండదండగా ముందుకు నడిపించింది. అటువంటి భార్య దూరమైతే ఆ భర్త బాధ వర్ణనాతీతం. ఎంతో ప్రేమగా పెంచిన తల్లి దూరమైతే ఆ బిడ్డలు source https://telugu.oneindia.com/news/andhra-pradesh/a-daughter-love-for-her-mother-gave-her-mother-replica-to-her-father-an-unexpected-gift-to-dad-306140.html